పెట్టుబడుల ఉపసంహరణ 30 వేల కోట్లు
ప్రయివేటు పెట్టుబడులకు ఎర్ర తివాచీ
ప్రణబ్ ముఖర్జీ బడ్జెట్ సారాంశం ఇదే
* 2011-12లో
వృద్ధిరేటు 6.9 శాతం
* ప్రభుత్వ
రంగ సంస్థల్లో 51 శాతం వాటా కొనసాగింపు
* ఆదాయ
పన్ను మినహాయింపు ఈ బడ్జెట్ నుంచి
రూ. 3 లక్షలకు పెరుగుతుందని భావించినా నిరాశే ఎదురైయింది.
* 25 లక్షలలోపు
గృహ రుణాలకు ఒక శాతం వడ్డీ
రాయితీ
* ఇప్పటికే
సర్వీసు ట్యాక్సు మోత మోగుతుంటే దానిని
ఇంకా పెంచడానికి ఇందులో ప్రతిపాదనలు తెచ్చారు.
* ఉద్యోగుల
భవిష్య నిధి వడ్డీలో భారీ
కోత పెట్టారు. 4.7 కోట్ల మంది ఈపీఎఫ్
ఖాతాదారులకు చుక్కలు చూపించారు. 2010-11లో అమలులో ఉన్న
9.5 శాతం వడ్డీ రేటును... 2011-12 సంవత్సరానికి
8.25కు తగ్గించారు. ఈపీఎఫ్ వడ్డీలో ఏకంగా 1.25 శాతం కోత పెట్టడం
గత పదేళ్లలో ఇదే మొదటిసారి.